logo

చెట్టు కింద కూర్చున్న అశోక్ గజపతిరాజు


విజయనగరంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ
తరుణంలో ఇరు పార్టీల నేతలు ప్రచారాలు చేస్తున్నారు.
ఇప్పటికే వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి
నామినేషన్ దాఖలు చేయగా, నేడు టీడీపీ అభ్యర్థి అధితి
గజపతిరాజు నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో
ఆమె తండ్రి, మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు
పాల్గొన్నారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో
అతను ఎమ్మార్వో ఆఫీస్ బయట ఉన్న చెట్టు కింద
సేదతీరారు.

4
297 views